TRS మండల పార్టీ అధ్యక్షుడు బిసు చందర్ గౌడ్ ఆధ్వర్యంలో యి రోజు కేసీఆర్ చిత్ర పటానికి రాఖీలు కట్టి ప్రతిభ గల మహిళలకు సన్మానం చెయ్యడం జేరిగింది
రాయల్ పోస్ట్ ప్రతినిధి ఆత్మకూర్ ఎమ్:అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాల్లో భాగంగా ఈ నెల 6వ తేదీన TRS పార్టీ మహిళా నాయకులు ఆత్మకుర్ మండలం లో ని పార్టీ ఆఫీస్ వద్ద ఒక ఆడపిల్ల అయ్యి ఉండి కూడా ఏ మాతరం భయపడకుండా ఒక అబ్బాయి లాగా అన్ని రంగాల్లో పాల్గొంటు,మీడియా రంగం లో కూడా దూసుకు పోతున్న విద్యార్థిని అయిన తవిటి అరుణ కి సన్మానం నిర్వహించారు.
ఇట్టి కార్యక్రమంలో మహిళలు, కార్యకర్తలు ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.
