
general, Hyderabad, Latest News
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అత్యుత్తమ రాజ్యాంగం అందించిన దార్శనికులకు నివాళులర్పించారు. వ్యాక్సినేషన్లో ప్రపంచంలోనే ముందున్నందుకు గర్వంగా ఉందని అన్నారు.


general, Hyderabad, Latest News